వైసీపీ అభ్యర్థులకు దీటైన వారిని బరిలో దింపేందుకు టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీకి చెందిన వివిధ సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు నివేదికలను అధిష్టానానికి
అనుకున్నవి అనుకున్నట్లు సాగకపోతే ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్లిపోతుంది.. ఎవరికైనా. పైగా అసలే అసహనం లోపల పెట్టుకుని, పైకి అద్భుతంగా నటించే వారు.. ఆన్ రికార్డ్ నుంచి
కాంగ్రెస్ పార్టీ నుంచిశేరిలింగంపల్లి అభ్యర్థిగా మండవ రమేష్ పేరు ఫైనల్ అవుతుందని అప్పుడే వార్తలు వండేస్తున్నారు. అయినా అవుతుంది. పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా
ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురందేశ్వరిని తప్పించనున్నారా? అంటే.. ఔననే సమాధానం బీజేపీ పెద్దల నుంచి వస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీ అధ్యక్షుల మార్పులో భాగంగా ఈ
చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై పెద్ద చర్చే జరుగుతోంది. బాబు సీట్లోకి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనకు తానుగా రావడం టీడీపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి
తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయిన మర్నాడే ఆంధ్ర నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయారు. అప్పటి నుంచి అరెస్ట్ కు భయపడే ఢిల్లీలో వున్నారని సోషల్ మీడియాలో వార్తలు
తెలంగాణ చకచకా అభివృద్ది చెందుతోంది. దానికి కారణం కేవలం అప్పులు తెచ్చి చేస్తున్న పనులు మాత్రమే కాదు. హైదరాబాద్ నుంచి వస్తున్న అపరమిత ఆదాయం కూడా. అలాంటి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో జనసేనాని పవన్కల్యాణ్ ములాఖత్పై అందరూ ఊహించినట్టుగానే జరిగింది. పొత్తుపై పవన్కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇంత కాలం టీడీపీతో కలిసి పోటీ చేయాలా?
తూర్పుగోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో సెలెక్టివ్ ప్లేస్లు తిరిగి వారాహి అలసిపోయింది. ప్రస్తుతం గ్యారేజ్లో విశ్రాంతి తీసుకుంటోంది.
వారిహిని అధిరోహించి పర్యటించే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా
ఎన్నికల సీజన్ మొదలు కావడంతో టికెట్ల హడావుడి మొదలైంది. ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారం కోసం నువ్వానేనా అని గట్టిగా ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఏపీ ఎక్సైజ్శాఖలో బదిలీలల గురించి అందులో పని చేసే సిబ్బంది కథలుకథలుగా చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు వేసవి సెలవుల్లో మే, జూన్ నెలల్లో జరుగుతుంటాయి.
ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరాలనే కసితో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుప్పంలో గత ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు మెజారిటీని తగ్గించి వేసిన
గాజువాక నుంచి తొలిసారి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓటమి పాలు అయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన గాజువాకను తన పోటీకి ఎంచుకున్నారు. ఆనాడు నామినేషన్కు పవన్
టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ భవిష్యత్ సారథి నారా లోకేశ్పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోపంగా ఉన్నారు. అందుకే లోకేశ్ పాదయాత్రలో జయదేవ్ పాల్గొనలేదు.
తెలంగాణలో ఇప్పుడొక వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ప్రజాయుద్ధ నౌక గద్దర్ కొడుకు సూర్యం పోటీ చేస్తాడని.
తెలుగునాట ఎన్నికల వేడి అందుకుంటోంది. ఎవరు ఏం మాట్లాడినా ఎన్నికల దిశగా అర్థాలు తీస్తున్నారు. ఈ మధ్య ఓ సినిమా ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన
రాజకీయాలంటేనే ఊహించని మలుపులు తిరిగే ఉత్కంఠభరిత సినిమా అని చెప్పకోవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు కీలక స్థానంలో ఉంటాడో, ఏ
తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం వుంది. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ఈ నియోజకవర్గ పరిధిలోకి రావడమే. ఇక్కడి నుంచి
ఏలూరు ఎంపీ, వైసీపీ నాయకుడు కోటగిరి శ్రీధర్ రాజకీయంగా తీవ్ర నిరాశలో ఉన్నట్టు సమాచారం. రానున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని కూడా శ్రీధర్ ఆలోచిస్తున్నట్టు ఆయన వర్గీయులు
కుప్పం నియోజకవర్గ బాధ్యతల్ని చూసుకోడానికి చంద్రబాబునాయుడు నియమించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్పై స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
చంద్రబాబు పీఏ మనోహర్ బాధ తప్పిందని
రాజకీయాల్లోకి సాధారణంగా సినిమా రంగం నుంచి హీరోలు, హీరోయిన్లు అడుగు పెడుతుంటారు. ఎందుకంటే వారికి ప్రజల్లో ఆదరణ, క్రేజ్ ఉంటాయి కాబట్టి. అరవై ఏళ్లకు రాజకీయరంగ ప్రవేశం
రాజకీయాల్లో తప్ప, వ్యాపారంలో పార్టీల ప్రస్తావనే వుండదు. పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే అనే నానుడికి సరిగ్గా సరిపోయే వ్యాపారం ఇది. పులివెందులలో టీడీపీ ఆశా దీపమైన
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికపై చర్చ సాగుతూనే వుంది. కాంగ్రెస్లో చేరే విషయమై ఒక అవగాహనకు వచ్చారని, అయితే షరతులే అడ్డంకిగా మారాయనే ప్రచారం
జూటూరు చిన దివాకర్ రెడ్డి. రాష్ట్ర రాజకీయంలో మొన్నటి వరకూ ఏదో ఒకలా చర్చలో ఉన్న పేరు. గత ఎన్నికల్లో పోటీకి దూరం కావడంతోనే దివాకర్ రెడ్డి
ఓడలు బండ్లు కావడం.. బండ్లు ఓడలు కావడం మామూలే. దాన్నే మనవాళ్లు విధి అంటారు.. డెస్టినీ అంటారు. మహాకవి శ్రీశ్రీ ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే.. నెత్తురు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జంపింగ్లకు అన్ని పార్టీల నాయకులు తెరలేపారు. టికెట్ దక్కదని అనుమానిస్తున్న నాయకులు తమదారి తాము చూసుకుంటున్నారు. ఈ
తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఓ మాజీ బ్యూరోక్రాట్ ను రంగంలోకి దించబోతున్నారా? స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీగా సుదీర్ఘకాలం
రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కామన్. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. దీని ద్వారా తిమ్మిని బమ్మిని చేయచ్చు. బమ్నిని తిమ్మిని చేయచ్చు.
పెయిడ్
తెలుగుదేశం జనసేనతో పొత్తు కాదు కానీ త్యాగాలకు పూర్తిగా సిద్ధం కావాల్సి వస్తోందని అంటున్నారు. పొత్తు అంటే జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చేయాల్సిందే. విశాఖ జిల్లా భీమిలీ
పల్నాడుకు చెందిన మహిళా మంత్రి విడదల రజినీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు భారీగా ఫిర్యాదులు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. 2019లో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విడదల